దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారు
సాక్షి, తాడేపల్లి:  పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే  కాసు మషేశ్‌రెడ్డి   అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుర…
రాజ్యసభకు ప్రియాంక గాంధీ..!
సాక్షి, న్యూఢిల్లీ :  వరుస ఎన్నికల్లో ఘోర ఓటములతో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాయకత్వలేమితో చరిత్రలో ఎన్నడూలేని విధంగా బలహీనపడుతోంది. సోనియా గాంధీ తరువాత పార్టీలో నెంబర్‌2గా పేరొందిన రాహుల్‌ గాంధీ కూడా గత ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయారు. పార్టీకి నూతన ఉత్తేజం ఇస…
షెల్టర్‌కో కథ.. షెడ్డుకో వ్యథ
ట్రాఫిక్‌ సమస్యతో నగరం విలవిలలాడుతోంది. రోడ్లపై  లేస్తున్న దుమ్ము, దూళితో పాటు చెవులు చిల్లులు పడేలా వినిపించే శబ్దాల మధ్య సగటు ప్రయాణికుడి బాధ అంతా ఇంత కాదు. కిక్కిరిసిన నగరంలో మనిషి నిల్చోవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది.  ముఖ్యంగా బస్టాప్‌ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంటికో..ఆఫీసుకో వె…
డిఆర్డిఎ పిడిలు ప్రతినెలా 15 రోజుల పాటు ఫీల్డ్ లో పనిచేయాలి
*- విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి డిఆర్‌డిఎ పిడిల సమీక్షా సమావేశం.* *- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ఫ్ సిఇఓ రాజాబాబు.* *- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి ర…